ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యంశాలు:25-03-2025

1. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

  • నిర్మాణ దశలో ఉన్న భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు.
  • కాంట్రాక్టర్లు మంత్రి వెంట ఉన్నారు.

2. విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టు విచారణ

  • బెట్టింగ్ యాప్స్ కేసులను రద్దు చేయాలని విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

3. ఎస్ఎల్బీసీ టన్నల్లో మరో మృతదేహం

  • కన్వేయర్ బెల్ట్కు 50 మీటర్ల దూరంలో మృతదేహం కన్పించింది.
  • మినీ హిటాచితో మట్టి తీస్తున్నప్పుడు దొరికింది.
  • ఇప్పటివరకు 2 మృతదేహాలు దొరికాయి, మరో 6 మంది కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి.

4. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • 9వ రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి.
  • వివిధ శాఖల బడ్జెట్ అంచనాలు మీద చర్చ జరిగింది.

5. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార ప్రయత్నం

  • జంగం మహేష్ (పాత నేరస్తుడు) పై పోలీసులు అనుమానం.
  • బాధితురాలు ఫొటోలోని వ్యక్తినే గుర్తించింది.
  • మహేష్ భార్య, తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా, గంజాయి బానిసగా ఉన్నాడు.

6. అమరావతిలో సీఎం చంద్రబాబు సమావేశం

  • కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
  • సీఎం సూచనలు:
  • ప్రజలకు ఆమోదయోగ్యంగా పనిచేయాలి.
  • కలెక్టర్లు దర్పం చూపించకూడదు, క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
  • “ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుంది” – కొందరు అభివృద్ధి చేస్తే, మరికొందరు నాశనం చేస్తారు.
  • రాష్ట్ర పునర్నిర్మాణానికి హామీ ఇచ్చారు.
  • సంక్షేమ పథకాలు + అభివృద్ధి అవసరం అని ఉద్ఘాటించారు.
Also Read  హాస్టల్లో 10వ తరగతి విద్యార్థి, 7వ తరగతి విద్యార్థులను హింసించినందుకు అరెస్టు.

7. ఢిల్లీలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

  • మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైదరాబాద్కు బయలుదేరే అవకాశం ఉంది.
  • భట్టి విక్రమార్క ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
  • Related Posts

    హాస్టల్లో 10వ తరగతి విద్యార్థి, 7వ తరగతి విద్యార్థులను హింసించినందుకు అరెస్టు.

    ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని ఒక ప్రభుత్వ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి, 7వ తరగతికి చెందిన ముగ్దురు విద్యార్థులను హింసించినందుకు కేసు నమోదు చేశారు. బాధితులు ఈ వేధింపుల గురించి హాస్టల్ వార్డన్కు చెప్పగా వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు…

    Read more

    ఇప్పుడు మీరు UPI ద్వారా చెల్లింపులను అంగీకరించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు!

    కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తోంది. ప్రభుత్వం యొక్క లక్ష్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20 వేల కోట్ల లావాదేవీలను పూర్తి చేయడం. ఈ సందర్భంగా, ప్రభుత్వం UPI కోసం 1500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *