
ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని ఉపాధ్యాయులు.
ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలంటూ బషీర్బాగ్లో సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల భారీ ర్యాలీ.
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. బషీర్బాగ్లో పరిస్థితి ఉద్రిక్తం.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.