• News
  • April 13, 2025
  • 19 views
Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

Read more

Amala Paul Showcases Timeless Beauty in Recent Photoshoot

Actress Amala Paul took a significant break from acting in 2019, despite being at the peak of her career, due to a combination of personal and professional challenges. Reasons for…

Read more

  • News
  • April 11, 2025
  • 28 views
Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

Read more

  • News
  • April 10, 2025
  • 25 views
Trump Tariff War : చైనాపై 125% పెంపు, ఇతరులకు 90 రోజుల విరామం

ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.పలు దేశాలపై విధించిన టారిఫ్‌లను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, చైనాకు మాత్రం టారిఫ్ రేటును ఏకంగా 125%కి పెంచారు.…

Read more

  • News
  • April 10, 2025
  • 19 views
NCERT: పాత పుస్తకాలతోనే తరగతులు కొనసాగింపు – కొత్త సిలబస్ ఎప్పటికి?

జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణ మండలి (NCERT) 2025-26 విద్యా సంవత్సరం నుంచి IV, V, VII మరియు VIII తరగతి పిల్లలకు కొత్త పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ పుస్తకాలను ప్రచురించడానికి సంవత్సరం క్రితమే NCERT ఏర్పాట్లు…

Read more

  • News
  • April 10, 2025
  • 18 views
Metro to College: షీ టీమ్స్ 203 మందిని పట్టుకున్నారు.

రాచకొండ షీ టీమ్స్ మార్చిలో మహిళలపై వేధింపులకు పాల్పడిన 203 మందిని పట్టుకున్నారు.శిక్షించబడిన వారు చాలా మంది కౌన్సిలర్స్ మరియు ప్రొఫెషనల్ సైకాలజిస్టులు రాచకొండ పోలీసులు నీర్వహించిన కౌన్సిలింగ్ సెషన్లకు హాజరయ్యారు. గత ఒక నెలలో, రాచకొండ షీ టీమ్స్ కమిషనరేట్‌…

Read more

  • News
  • April 9, 2025
  • 25 views
Kannappa : విడుదల తేదీని వెల్లడించిన UP CM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు ‘కన్నప్ప’ చిత్ర బృందం మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా, Execute Producer వినయ్ మహేశ్వరి కలిసి వెళ్లారు. లక్నోకు చేరుకొని CM సమక్షంలో ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్‌ను విడుదల చేశారు.…

Read more

  • News
  • April 9, 2025
  • 22 views
Secunderbad CTC Market: మోసాలు,ప్రమాదాలతో నిండిపోయిందా?

సికిందరబద్ లో ఒకప్పుడు ఎంతో పేరుగాంచిన సీటీసీ మార్కెట్ ఇప్పుడు మోసాలుకు మరియు స్కామ్ లకు నిలయంగా మారిందని వీనియాగదారులు చెపుతున్నారు. రెడ్డిట్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వినియోగ దారుడు తన భాదను మరియు అనుభవాన్ని వివరించాడు.…

Read more