ముగిసిన నటి శ్యామల విచారణ …ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను.

  • News
  • March 24, 2025
  • 0 Comments

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పిఎస్ లో నటి శ్యామల గారు విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు మూడున్నర గంటలపాటు శ్యామల గారిని విచారించారు పంజాగుట్ట పోలీసులు. విచారణ అనంతరం శ్యామల మాట్లాడారు, ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను అని చెప్పారు. ప్రమోషన్ చేయడం తప్పని, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేదని చెప్పారు. చట్టాలపై నమ్మకం ఉందని పోలీసుల విచారణకు ఎల్లవేళలా సహకరిస్తానని చెప్పారు నటి శ్యామల.
ఈ కేసులో ఇప్పటివరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, రీతూ చౌదరి, విష్ణుప్రియ వీళ్ళందర్నీ పోలీసులు విచారించారు. విష్ణు ప్రియ .రీతు చౌదరి ఈనెల 25న మరోసారి ఎంక్వయిరీ కి రానున్నారు. వీరితోపాటు సన్నీ యాదవ్, అజయ్, సుదీర్ ఎప్పుడైనా విచారణకు హాజరై అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ఇంకా పోలీసులకు అందుబాటులో రాలేదని సమాచారం.ఈ కేసులో పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు భావిస్తున్నారు.

Also Read  చక్కెర గురించి చేదు నిజం!
  • Related Posts

    • News
    • April 13, 2025
    • 23 views
    Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

    యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

    Read more

    • News
    • April 11, 2025
    • 32 views
    Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

    పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *