బాలీవుడ్ యాక్టర్ అయినా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును ముగించేసిన సిబిఐ

  • News
  • March 23, 2025
  • 0 Comments

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో తన మృతదేహం కనిపించింది. ముంబై పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఉరివేసుకొని చనిపోయాడని తెలిపారు.
సిబిఐ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తుంది. సిబిఐ కోర్టులో ఇన్వెస్టిగేషన్ చేసిన పూర్తి వివరాలను మెజిస్ట్రేట్ ముందు ఉంచింది. ఇందులో ఎటువంటి హత్య ప్రయత్నం జరగలేదు. సాధారణ ఆత్మహత్య గా గుర్తించారు. అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిబిఐ కోర్టు ముందు సిబిఐ సబ్మిట్ చేసింది. కానీ ఈ కేసు ఇప్పుడే క్లోజ్ అయిందని చెప్పలేము, ఎందుకంటే మెజిస్ట్రేట్ దానిని పరిశీలించి అది సమ్మతమే అయితే దాన్ని క్లోజ్ చేయవచ్చు లేనిచో దాని తిరిగి మరల ఓపెన్ చేసే హక్కు మెజిస్ట్రేట్కు కలిగి ఉంది.

Also Read  వెలుగులోకి కొత్త విషయాలు…. ఎస్ ఎల్ బి సి టన్నెల్ యాక్సిడెంట్.

Related Posts

  • News
  • April 19, 2025
  • 40 views
OPPO F29 5G: ప్రపంచం లోనే మొట్టమొదటి standalone నెట్వర్క్ !

JioTrue5G, is a world first standalone network its a cutting Edge Technology that offers more benefits to 5G users. Its a fully independent 5G Network. faster speed, Lower Latency and improved…

Read more

  • News
  • April 19, 2025
  • 6 views
Facebook CEO: మీద కేసు ఫైల్ చేసిన FTC.

Facebook ను Instagram అప్లికేషన్ ని 2012లో వన్ Billionకి కొనుక్కోవడం జరిగింది. ఇది ఒక ఫోటో అప్లికేషన్ ఇది కొన్నప్పుడు దీంట్లో యాడ్స్ అనేది లేకుండే,కానీ ప్రజెంట్ ఇప్పుడు ఇందులో యాడ్స్ వస్తున్నాయి. Facebook (META) వాట్సాప్ ను 2014లో…

Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *