Saturday, January 31, 2026
HomeNewsదేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ దీపావ‌ళికి మోదీ గిఫ్ట్ పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి...

దేశ ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ దీపావ‌ళికి మోదీ గిఫ్ట్ పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి అదిరిపోయే వార్త‌

Published on

స్వాతంత్య్ర దినోత్సవం వేళ ప్రధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు ఒక గుడ్ న్యూస్ వినిపించారు. పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

దీపావళి లోగా సామాన్యులకు గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే అది ఏమిటి అని అనుకుంటున్నారా, కొత్తత‌రం జీఎస్టీ దీంతో కొన్ని వ‌స్తువుల ధ‌ర‌ల రేట్లు భారీగా త‌గ్గుతాయి ఎందుకంటే కొన్ని వ‌స్తువుల‌కి ప‌న్నులు రేట్లు త‌గ్గ‌నున్నాయి, దీంతో ఆ వ‌స్తువులు మ‌రింత చ‌వ‌క‌గా రానున్నాయి.

ఆయ‌న ఏమి చెప్పారు అనేది చూస్తే దీపావ‌ళికి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాము, 8 సంవ‌త్స‌రాలుగా జీఎస్టీలో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేశాం, ఇక దీనిన స‌మీక్షించాల్సి ఉంది ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌తో చ‌ర్చ‌లు చేస్తున్నాం కొత్త త‌రం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు రానున్నాయి అని తెలియ‌చేశారు మోదీ.

దీంతో ప‌న్నుల ధ‌ర‌లు కొన్ని వ‌స్తువుల పై త‌గ్గ‌నున్నాయి అనేది తెలుస్తోంది.

ఇది చిన్న‌చిన్న కంపెనీల‌కి ముఖ్యంగా MSME లకు ఎంతో ప్రయోజనం చేస్తుంది. ఇక ప్రతీ రోజు జ‌నం ఉప‌యోగించుకునే నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు కూడా త‌గ్గుతాయి.

Also Read  నిమ్మల రామానాయుడు ఇంట శుభకార్యం..లోకేష్ హాజరు..ఈరోజూ పసుపేనా?

ప్రస్తుతం జీఎస్టీ కింద పన్ను రేట్లు 0, 5, 12, 18, 28 శాతాలుగా శ్లాబులు ఉన్నాయి. మ‌రి వీటిలో ఎలాంటి మార్పు ఉంటుంది, ఏఏ వ‌స్తువులు మ‌రింత త‌గ్గుతాయి అనేది దీపావ‌ళికి క్లారిటీ రానుంది.

జీఎస్టీని 2017, జులై 1న ప్రవేశపెట్టారు. వస్తు, సేవలపై దేశమంతా ఒకే విధంగా విధించే పరోక్ష పన్నే జీఎస్టీ. మ‌న కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇదే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు అని చెప్పాలి.

ఈ ఏడాదిలో ప్రతి నెలలో జీఎస్టీ వసూళ్లు1.8 ల‌క్ష‌ల కోట్ల పైనే ఉంటున్నాయి ( స‌రాస‌రిగా)

ఆరోగ్య బీమా, టర్మ్ లైఫ్ ఇన్ష్యూరెన్స్‌లపై జీఎస్‌టీను తగ్గించే అవ‌కాశం ఉంది అంటున్నారు అన‌లిస్టులు. ఇదికూడా ప్ర‌జ‌ల‌కు చాలా ఉప‌యోగ‌క‌రం.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...