ఏమీ జాక్సన్, ఎడ్ వెస్ట్విక్ లకు తొలి కుమారుడు
ఏమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ కుమారుడికి జన్మనిచ్చారు . కొత్త తల్లిదండ్రులు తమ కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ, అతనికి “ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్విక్” అని పేరు పెట్టారు. ఏమీ జాక్సన్ మరియు ఎడ్ వెస్ట్విక్ తమ అందమైన కుమారుడిని…
Read moreపార్లమెంటు సభ్యుల జీతాలు 24% పెంపు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ సోమవారం పార్లమెంటు సభ్యుల జీతాల్లో 24% పెంపు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. ఇది వ్యయప్రతి ధారణ సూచిక (Cost Inflation Index) ఆధారంగా నిర్ణయించబడింది. ఇప్పుడు ప్రతి…
Read more5 సంవత్సరాలలో 159 అవినీతి అధికారులను సర్వీసు నుండి తొలగింపు
ఒడిశా: అవినీతిపై కఠినమైన చర్యగా, గత 5 సంవత్సరాలలో ఒడిశా ప్రభుత్వం 159 అధికారులను వారి అధికారిక వేతనాలకు మించిన ఆస్తులను కూడబెట్టుకున్నందుకు మరియు అవినీతి ఆరోపణలపై సర్వీసు నుండి తొలగించింది. ఈ వివరాలను ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ…
Read moreవెలుగులోకి కొత్త విషయాలు…. ఎస్ ఎల్ బి సి టన్నెల్ యాక్సిడెంట్.
నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన ఘటనలో గల్లంతయిన కార్మికులను బయటకు తీసేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఒక మృతదేహం లభించగా మరో ఏడుగురి ఆచూకీ కోసం చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే టన్నల్ ప్రమాద…
Read moreముగిసిన నటి శ్యామల విచారణ …ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పిఎస్ లో నటి శ్యామల గారు విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి దాదాపు మూడున్నర గంటలపాటు శ్యామల గారిని విచారించారు పంజాగుట్ట పోలీసులు. విచారణ అనంతరం శ్యామల మాట్లాడారు, ఇకపై…
Read moreనా సినిమా “కన్నప్ప”ను ట్రోల్ చేస్తే మీరు శివుడు శాపానికి గురవుతారు అంటున్న మంచు విష్ణు.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని కథానాయకుడు మంచు విష్ణు చెప్పారు.ఆయన కీలక పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ మూవీ కన్నప్ప. ఈ సినిమా గురించి…
Read moreటాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్పై అక్రమ బెట్టింగ్ యాప్ కేసు.
టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్పై అక్రమ బెట్టింగ్ యాప్ను ప్రోత్సహించినందుకు అడ్వొకేట్ రామా రావు ఇమ్మనేని కేసు ఫైల్ చేశారు. నటులు నిషేధించబడిన యాప్ను ప్రోత్సహించి ప్రజలను తప్పుదారి పట్టించారని, దీని వల్ల అనేక వినియోగదారులకు ఆర్థిక నష్టం…
Read moreబాలీవుడ్ యాక్టర్ అయినా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును ముగించేసిన సిబిఐ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్, 2020 జూన్ 14న ముంబైలోని తన అపార్ట్మెంట్లో తన మృతదేహం కనిపించింది. ముంబై పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో కూడా ఉరివేసుకొని చనిపోయాడని తెలిపారు.సిబిఐ…
Read moreIPL-2025 లో మన హైదరబాద్ లో ఎన్ని మ్యాచ్ లు ఉన్నాయో తెలుసా..?
నాలుగు మ్యాచ్లు వారాంతాల్లో ఉంటాయి. మొదటి మ్యాచ్ తప్ప, మిగతా ఎనిమిది మ్యాచ్లు సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.హైదరాబాద్ మార్చి 23 నుండి మే 21 వరకు , 9 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్లకు హోస్ట్గా ఉంటుంది.…
Read moreఛాంపియన్ ట్రోఫీ 2025: వచ్చే కథనాలు అన్ని అవాస్తవాలు… మాకు నష్టాలు రాలేదు.. 280 కోట్ల రూపాయలు మేము సంపాదించాం: పిసిబి
ఐసిఐసి ఛాంపియన్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలవడం అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ ఆతిథ్యంలో ఈ టోర్నీ జరిగింది. కానీ ఛాంపియన్ ట్రోఫీ నిర్వాహణలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి భారీ నష్టాలు వచ్చాయని చాలా కథనాలు వచ్చాయి. అయితే తమకు లాభాలు…
Read more