2030 CWG : బిడ్ దాఖలు చేసిన క్రీడా శాఖ
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు బిడ్డింగ్ ప్రక్రియను క్రీడా శాఖ అధికారులు వివరించారు. ఒలింపిక్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతోంది. 2030 క్రీడలను గుజరాత్లో నిర్వహించేందుకు క్రీడా శాఖ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.…
Read moreసంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తాం..
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తాం. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 74% పూర్తయిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్టోబర్ పోయింది, డిసెంబర్ పోయింది, సంక్రాంతి పోయింది.. ఇప్పుడు సంక్రాంతి తర్వాత అంటున్నారు. అనడమే తప్ప…
Read moreఏపీలో వరుస రేవ్ పార్టీలు..
ఏపీలో వరుస రేవ్ పార్టీలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మండపేటలోని గొల్లపుంత రోడ్డులో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్లో డిసెంబరు 31 రాత్రి అసభ్య నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న వేలుపూరి ముత్యాలరావు అలియాస్…
Read moreరెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డ వ్యక్తి..
రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డ వ్యక్తి.. తమిళనాడు – పట్టుకొట్టాయ్స్లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు
Read moreప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని ఉపాధ్యాయులు..
ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని ఉపాధ్యాయులు. ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేయాలంటూ బషీర్బాగ్లో సమగ్ర శిక్ష ఉపాధ్యాయుల భారీ ర్యాలీ. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. బషీర్బాగ్లో పరిస్థితి ఉద్రిక్తం.
Read moreపోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం..
పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పీఎస్ పరిధిలో రైతు వేదికలో ఎల్ఈడీ లైట్లు పోయాయని, చేయని దొంగతనాన్ని మీద వేసి ఊదరి గోపి అనే యువకుడిని వేధింపులకు…
Read moreప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతినెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం..
ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతినెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం. ప్రతినెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు. కనీస అవసరాలకు ప్రతినెలా రూ.22,500 కావాలి. రాష్ట్రానికి వచ్చిన ఆదాయంతో పోలిస్తే రూ.4000 కోట్లు తక్కువ పడుతోంది…
Read moreమరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం..
మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ నేడు రైతు భరోసా విధివిధానాలకు సర్కార్ ఆమోదం తెలిపే అవకాశం
Read moreరైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..
రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇవ్వాలి ఆన్లైన్ పోర్టల్ లేదా ప్రజా పాలన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి రైతులు ఇచ్చిన సాగు పత్రాలను ఏఈవోలు, మండల…
Read moreమీర్పేట్లో హిట్ అండ్ రన్.. యువకుడు మృతి..
మీర్పేట్లో హిట్ అండ్ రన్.. యువకుడు మృతి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని యువకుడి కుటుంబ సభ్యులు ఆవేదన మీర్పేట్లో పీఎస్ పరిధిలోని మిథిలా నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డు దాటుతున్న అనిల్ అనే యువకుడిని ఢీకొట్టిన…
Read more