తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB29, ఇప్పుడు మరింత హైప్లో ఉంది.ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నవంబర్ 16న భారీ స్థాయిలో జరగబోతోందని సమాచారం.
ఇండియన్ సినిమాల్లో అతిపెద్ద ఈవెంట్
మూవీ యూనిట్ ప్రకారం, ఈ గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్గా నిలువనుంది.దీనికి సంబంధించి Ramoji Film...
గత కొన్ని రోజులుగా గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టబోతోందనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
మంత్రి ఖర్గే మాట్లాడుతూ, “గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఆ సంస్థకు రూ.22,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందించింది. అంతేకాకుండా స్టేట్...