Saturday, January 31, 2026
HomeNewsAndhra PradeshAmaravathi: 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం...

Amaravathi: 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం…

Published on

రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సమారు 3500 టన్నుల కంచుతో దివంగత నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డిజైన్‌ను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపినట్లు సమాచారం. విగ్రహంతో పాటు స్మృతివనం, సందర్శకుల కోసం ప్రత్యేక వసతులు కల్పించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

విగ్రహ నిర్మాణానికి అవసరమైన కంచు, ఇతర ముడి పదార్థాల సరఫరా బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఎన్టీఆర్ రాజకీయ, సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా విగ్రహం రూపకల్పన చేయనున్నారు. విగ్రహం పూర్తయితే అమరావతి ప్రాంతానికి మరో ప్రధాన ఆకర్షణగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, పర్యాటకాన్ని పెంపొందించడంలోనూ ఈ విగ్రహం కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Also Read  పుతిన్ సెక్యూరిటీ ద‌గ్గ‌ర ప్రత్యేక సూట్‌కేసు‌లు....అందులో ఏం ఉంటాయో తెలిస్తే షాక్

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...