సైబర్ మోసానికి,కర్ణాటక దంపతుల ఆత్మహత్య.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 50 లక్షలు మోసపోయిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్ర సచివాలయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన దియాంగో నజరత్ (83) గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోగా, ఆయన భార్య ప్లేవియానా…
Read moreమయన్మార్లో భారీ భూకంపం: 694 మంది మృతి
మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం వల్ల కనీసం 694 మంది మరణించారని మయన్మార్ సైనిక సిబ్బంది చెప్పారు. అయితే మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా సంస్థ చెపుతుంది. ఈ భూకంపం యొక్క ప్రకంపనలు భారతదేశంలోని మేఘాలయ, మణిపూర్ ప్రాంతాలతో పాటు…
Read moreJio + హాట్స్టార్ = భారత OTT రాజు!
జియోహాట్స్టార్ (JioHotstar) Indiaలో అత్యంత ప్రజాదరణ పొందిన Digital స్ట్రీమింగ్ platform లో ఒకటి. 100 Million సబ్స్క్రైబర్లను చేరుకోవడం భారతీయ డిజిటల్ వినోద రంగంలో ఒక పెద్ద మైలురాయి. ఇది కేవలం ఒక సంఖ్యాపరమైన విజయం మాత్రమే కాదు, Indians…
Read more17 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం:
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ 17 ఏళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో సీఎస్కేపై విజయం సాధించినట్లయింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్,…
Read moreఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎంఎస్ ధోని
RCBతో జరిగిన మ్యాచ్లో 30 పరుగులు చేయడం ద్వారా IPL చరిత్రలో CSK తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు.ప్రస్తుతం జరుగుతున్న IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025లో 8వ…
Read moreభర్త భార్యను హత్య చేసి, సూట్కేస్లో దాచి
బెంగళూరు/పుణె: బెంగళూరులో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సూట్కేస్లో పెట్టి పుణెకు పారిపోయిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి హత్య చేశా అని చెప్పడం తో…
Read moreనికోలస్ పూరన్ IPL 2025లో సరికొత్త రికార్డ్
ఏంటి స్నేహితులారా.. ఇవాళ IPLలో ఏమైందో తెలుసా? లక్నో సూపర్ జెయింట్స్ వీరుడు నికోలస్ పూరన్ హైదరాబాద్ బౌలర్లపై అల్లరి చేసి పారేశాడు! కేవలం 18 బంతుల్లో అర్ధశతకం కొట్టి హిట్టర్ గా మారాడు. ఇది ఇంతకుముందు ఎవరూ చేయని విషయం…
Read moreAjey: The Untold Story of a Yogi (UP CM)
ఉత్తర ప్రదేశ్ CM యోగి ఆదిత్యనాథ్ గారి జీవితంపై ఒక సినిమా రానుంది అది “అజేయ్: ది అంటోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగీ”. ఈ చిత్రంShantanu Gupta’s రచించిన “The Monk Who Became Chief Minister”*పుస్తకంపై ఆధారపడి ఉంటుంది.…
Read moreHyderabad Amazon గోదాములో BIS రెడ్స్
హైదరాబాద్: BIS నిర్వహించిన గోదాము తనిఖీ లో 2,783 వినియోగదారుల వస్తువులు BIS సర్టిఫికేషన్ లేకుండా స్టోర్ చేసారు మరియు సెల్లింగ్ కి సిద్ధంగా ఉంచారు . ఇలా ఉంచడాన్ని నేరంగా భావిస్తూ , BIS వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుoది…
Read more“ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్లకు ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ యాప్.
ప్రభుత్వం త్వరలో ఒక కొత్త అప్ తీసుకొని రానుంది దాని పేరు ‘సహకార్ టాక్సీ’ డ్రైవర్లకు మధ్యవర్తులు మధ్య కమిషన్ విధించకుండా, ప్రత్యక్ష లాభాలను అందించడం ఈ అప్ యొక్క ఉద్దేశం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ,…
Read more