గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని ఎత్తివేస్తూ కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు...
వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు సగటున 2.30 లక్షల కేసుల బీర్లు...
తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర రూ.8 కోట్లు ఉన్నాయి.
వాటితో మీకోసం...
రోడ్డు ప్రమాద బాధితులకు అదనపు ఖర్చు లేకుండా చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం ‘గోల్డెన్ అవర్’ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రమాదానికి...
తెలంగాణ రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్...
రాజధాని అమరావతి ప్రాంతంలోని నీరుకొండలో సమారు 3500 టన్నుల కంచుతో దివంగత నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను జనవరి 17న ప్రారంభించనున్నారు. గుజరాత్–కర్ణాటక రూట్లో ఈ ట్రైన్ను తొలిసారిగా పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు.
18 కోచ్లతో...
అండర్వర్ కోసీమ (D) ఇరుసుమండలంలోని ONGC డ్రిల్ సైట్ నుంచి లీకవుతున్న గ్యాస్ను అదుపుచేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు...
తిరుమలకు వెళ్లే భక్తులు వాట్సాప్ ద్వారా పలు సేవలు పొందొచ్చు. 9552300009 నంబరకు వాట్సాప్లో Hi అని మెసేజ్ పంపితే పలురకాల సమాచారాన్ని టిటిడి అందిస్తుంది....
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగితే మాత్రమే భారత్పై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తుందని. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో...
ఆధునిక యుద్ధతంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది. పాక్, చైనా సరిహద్దుల్లో మెరుగుదాడులు చేపట్టేందుకు భారత్ భైరవ్ పేరుతో అత్యంత శక్తివంతమైన ఫోర్స్ను రంగంలోకి దించింది....
ఢిల్లీలో ఈ నెల 26న జరగే రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర కళాకారులు ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్ర సాంప్రదాయిక జీవనంలో భాగమైన ఒగ్గుడోలు ప్రదర్శనను...